Sunday, September 20, 2026
29.3 C
Hyderabad

రేవంత్ లైవ్ డిబేట్‌కు రా.. – మాజీ మంత్రి కేటిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల రేవంత్ రెడ్డిని తాము జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో లైవ్ డిబేట్‌కు ఆహ్వానిస్తూ, “రేవంత్ మగాడైతే తను లైవ్ డిబేట్‌కు సిద్ధంగా రావాలి” అని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో అవినీతి జరిగిందని తేల్చి, ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తమపై ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, ఆయన ఈ విషయంలో న్యాయవాదుల సమక్షంలో విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

“ఇది ఆరంభం మాత్రమే… అసలు సినిమా మిగిలి ఉంది,” అని చెప్పారు కేటీఆర్. అదే సమయంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై కూడా విమర్శలు గుప్పించారు. “కొత్తగా మంత్రి అయిన పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నాడు, ఆయన ఎవరెవరి భూములు గుంజుకుంటున్నాడో అన్నీ బయటకి వస్తాయి,” అని హెచ్చరించారు.

కేటీఆర్, “రేవంత్ బ్రోకర్ ముఖ్యమంత్రి, ఆయన పుట్టుకతో వచ్చిన బుద్ది పోవట్లేదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ, 16న ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. “రావద్దామంటే… ప్రజల ప్రాధాన్యత రైతులే,” అని ఆయన పేర్కొన్నారు. అటు, రైతుభరోసా డైవర్షన్ కోసం అక్రమ కేసులు పెట్టడం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. “ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, రేవంత్‌ను వదలిపెట్టే పనిలేదు,” అని కూడా స్పష్టం చేశారు.

కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ మధ్యం సంబంధాలను కూడా విమర్శించారు. “బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని… కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తోంది,” అని ఆయన చెప్పారు. తనపై దాఖలైన కేసుల విషయంలో బీజేపీ వారికి అగ్రగామిగా ప్రవర్తించడంపై ఆయన ప్రశ్నలు తీసుకువచ్చారు. “ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీలకు అందించినా, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు దీనిపై పెద్దగా స్పందించడంలేద,” అని ఆయన చెప్పారు.

కేటీఆర్, “మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్విడ్ ప్రో కో అర్థం కూడా తెలివిగా మాట్లాడటం లేదని,” విమర్శించారు. అదే సమయంలో, కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. “రాఘవా ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టును పంచుకున్నాయి,” అని ఆయన అన్నారు.

“రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించడం తప్పేమి?” అని ప్రశ్నించారు కేటీఆర్. “రేవంత్ సునకానందాన్ని పొందడం, ప్రజల ప్రయోజనాలను భంగం చేయడం, అవినీతికి అండగా నిలబడటం వీళ్ళెవరూ కావడని,” అన్నారు. “కానీ రాజకీయ కక్షలు, అధికారం అడ్డుపెట్టుకుని విచారణకు దూరంగా ఉండటం సరైనది కాదు,” అని స్పష్టం చేశారు.

“రాజ్యాంగాన్ని గౌరవించి ఏసీబీ విచారణకు వెళ్ళితే, ఎందుకు విచారణ జరగలేదనేది అసలు ప్రశ్న,” అని కూడా జవాబిచ్చారు కేటీఆర్. “హైకోర్టు క్వాష్‌ను మాత్రమే కొట్టేసింది, తప్పు చేసినట్లుగా ఎవరూ చెప్పలేరు,” అని ఆయన అన్నారు.

సర్వసాధారణంగా, “కాంగ్రెస్ నేతలు సన్నాసులు, దొంగలు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. “ఈ కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటాను” అని కేటీఆర్ తెలిపారు. “ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ చేయాలని కోరినప్పుడు, సీఎం రేవంత్ పారిపోయారు,” అని అన్నారు.

“ముగింపు వరకూ, న్యాయమే గెలుస్తుందని నాకు విశ్వాసం ఉంది,” అని కేటీఆర్ తెలిపారు.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News