భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి
విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ 2025
యు కెన్ డు ఎనీ థింగ్ ఇన్ ఫోకస్ అని భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి అన్నారు హనుమకొండ బాల సముద్రం లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ 2025 కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఉమెన్ ఐకాన్ అవా ర్డ్స్ 2025 అంగరంగం వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభను కనబరచిన 51 మంది మహిళలకు ఉమెన్ ఐకాన్ అవార్డు ప్రధానం చేశారు విస్డం చారిటబుల్ ట్రస్ట్ సంస్థ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు యాచకులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట ఉమెన్స్ ప్రిసన్ (సబ్ జైల్ ) సూపర్డెంట్ లక్ష్మీ శృతి మాట్లాడుతూ చిన్నతనం లోనే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని కష్టపడి చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని మహిళలు తలుచుకుంటే ఏదై నా సాధించగలరని పట్టుదలతో ముందుకెళ్లాలని మహిళల కు సూచించారు.భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి,రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూరాకుల భారతి,గ్రేటర్ వరంగ ల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,జూనియర్ అసి స్టెంట్ ఉమెన్స్ స్పెషల్ ప్రిసన్ నర్సంపేట్ కొండపల్లి ఉమాదే విలు పాల్గొన్నారు.అనంతరం భద్రకాళి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్,ఈవో శేషు భారతి మాట్లాడుతూ…మన శరీరం వేరు లోపల ఉన్న ఆత్మ వేరు నేను స్పిరిచువల్ మాస్టర్ గా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే పైన ఉండే శరీరం వేరు లోపల ఉండే ఆత్మ వేరు ఎప్పుడైతే ఈ ఆత్మకి,శరీరానికి సంయోగం అంటే కనెక్టివిటీ వస్తుందో మీరు ఆ అమ్మవారిని గమనిస్తారని చెప్పారు.అందుకే మాక్సిమం అమ్మని చూడం డి ప్రేమగా వెళ్లి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు అమ్మే పవర్ ఇంకెవరూ లేరు ఆ భావనతో మీకు ఏం కావాలో చెప్పుకోండి కచ్చితంగా అవుతాయని తెలిపారు.ఇది మర్చి పోవద్దు అని చెప్తూ,ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ గోల్స్ రాసుకోండి నోట్స్ లో రాసుకొని క్రియేట్ యువర్ డే ఎవ్రీడే క్రియేట్ చేయండి మీరు కోరుకున్నది సాధిస్తారు అన్నారు.స్త్రీ అద్భుతమైన అద్భుతాలు చేస్తుంది ఆది పరాశక్తి ఆత్మ శక్తితో ఆదిపరాశక్తిగా మారి మీ సమస్యలన్నీ ఇట్లా క్లియర్ అయి పోతాయి అమ్మాయిల్ని ఆత్మ శక్తితో పెంచాలి హితువు పలి కారు.చదువు కోరుకుంటే వస్తుంది మీరు కోరడమే ప్రేమగా మీలో ఉన్న అమ్మని ప్రేమగా పిలవండి ప్రేమగా చెప్పండి గుడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా మీ ఇంట్లోకి వచ్చిందా యు కెన్ డు ఎనీ థింగ్ ఇస్ ఫోకస్ ఆల్ ద బెస్ట్ అద్భుతమైన శక్తి ఆత్మ జ్ఞానంలో ఉంది ఆ జ్ఞానాన్ని గనక మనం పట్టుకుంటే ఏదైనా సాదిస్తాము అని చెప్పారు.అలాగే విస్డం చారిటబుల్ ట్రస్ట్ దత్తత తీసుకొన్న ఫిసికల్ చాలెంజ్ క్రికెటర్ రాకేష్ గౌడ్ మాట్లాడుతూ… వృత్తి గీత కార్మికుడు అయినప్పటికీ నన్ను చేరదీసి ఈ ట్రస్టు ఆధ్వర్యంలో నాకు వీల్ చైర్ అందించి ఇ ప్పటివరకు ఎనిమిది సార్లు వీల్ చైర్ చాలెంజ్ క్రికెట్ క్రీడలలో పాల్గొనేందుకు తీర్చి దిద్దారు అని తెలిపారు తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు అందరూ వారి వారి అనుభవాలను సందేశాలను సంక్షిప్తంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఉమెన్స్ ప్రిసన్ సూపర్డెంట్ లక్ష్మీ శృతి భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి,రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూరాకుల భారతి,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,జూనియర్ అసిస్టెంట్ ఉమె న్స్ స్పెషల్ ప్రిసన్ నర్సంపేట్ కొండపల్లి ఉమాదేవి,జర్నలిస్ట్ సుమన్ టీవీ వరంగల్ బచ్చు స్వాతి,అగ్రికల్చర్ ఆఫీసర్ కొత్త శ్రీ ప్రియ,మోటివేషనల్ స్పీకర్ వీణదారి కేవంగల్,టీవీ అశోక్ కుమార్ సభాధ్యక్షులు,ప్రముఖ రచయిత్రి కవయిత్రి డాక్టర్ వనపర్తి పద్మావతి,సామాజికవేత్త బూర రామచందర్ సీనియర్ జర్నలిస్ట్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు యాంసాని శ్రీనివాస్, యామ్స్ పెన్ ఇంగ్లీష్ డైలీ అసోసియేట్ ఎడిటర్ కొత్తపల్లి రమేష్,విస్డం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుమాండ్ల నాగరాజు,వైస్ చైర్మన్ పగిడిపాటి రాజు ట్రెజరర్ డాక్టర్ మునిగాల యాకోబు,డైరెక్టర్లు డాక్టర్ జనక్ ప్రసాద్,డాక్టర్ రోహన్, సందీప్ కృష్ణ,యాంకర్ గజ్జి దయాకర్ తదితరులు పాల్గొన్నారు

