Friday, April 10, 2026
26.7 C
Hyderabad

Congress|కాంగ్రెస్ MP|ఎంపీపై Party|పార్టీ Highcommand|అధిష్టానానికి ఫిర్యాదు|Compliant

Mallu Ravi|మల్లు రవిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న Alampur|అలంపూర్ నేతలు|Leaders

Jogulamba Gadwal|జోగులాంబ గద్వాల District|జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ Saritha Thirupathayya|సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ Vishnuvardhan Reddy|విష్ణువర్థన్ రెడ్డి పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు Telangana|తెలంగాణ PCC|పీసీసీ Chief|అధ్యక్షుడు MAHESH KUMAR GOUD|మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి MEENAKSHI NATARAJAN|మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గద్వాల వచ్చిన ఎంపీ మల్లు రవి, అధికార కార్యక్రమం అనంతరం BRS|బీఆర్‌ఎస్ MLA|ఎమ్మెల్యే Vijayudu|విజయుడిని తన వాహనంలో తీసుకెళ్లి కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి సన్మానాలు చేయించడం పార్టీని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తమ సొంత పార్టీ కార్యకర్తల విజ్ఞప్తులను పట్టించుకోకుండా, బీఆర్‌ఎస్ కార్యకర్తల అభ్యర్థనలపై స్పందించడమే కాకుండా, పరిష్కారానికి కృషి చేయడం అవమానకరమని విమర్శించారు.

గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ నాయకులను పట్టించుకోకుండా, బీఆర్‌ఎస్ నేతల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించి 10 శాతం కమిషన్ వసూలు చేశారంటూ మల్లు రవిపై ఆరోపణలు చేశారు. అంతేకాదు, అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మల్లమ్మ కుంట ప్రాజెక్టుకు మారుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా RDS రైతులకు నీటివితరణ సాధ్యమని తప్పుదారి పట్టించే ప్రకటనలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించారని నేతలు పేర్కొన్నారు. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు, సరితా తిరుపతయ్య కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడిని తన నివాసానికి ఆహ్వానించి, సత్కారాలు చేయడంతో పాటు, ఎంపీ మల్లు రవితో కలిసి గంటల కొద్దీ ఏకాంతంగా చర్చలు జరపడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ చర్యలు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి కూడా మల్లు రవికి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ, ప్రజల్లో అపోహలు కలిగిస్తున్న పై నేతలపై తగిన చర్యలు తీసుకుని గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని అలంపూర్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మెన్ కుమార్, గ్రంథాలయ చైర్మెన్ శ్రీనివాస్,రాష్ట్ర అధికార ప్రతినిధి సెక్షవలి ఆచారి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నాగ శిరోమణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సులోచన, శాంతి, మహబూబ్ పాషా, అన్ని మండలాల అధ్యక్షులు, నాగరాజు,RDS Ex చైర్మెన్ సీతారాం రెడ్డి, మద్దిలేటి,దేవేంద్ర,హాసన్ ,జయన్న,రుక్మనంద రెడ్డి , జగన్ మోహన్ నాయుడు,రాము ,గోపాల్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News