Friday, April 10, 2026
26.7 C
Hyderabad

Farmer|రైతు issues|సమస్యలపై discussion|చర్చకు రావాలని సూటిగా Invitation|ఆహ్వానం

CM REVANTH REDDY| సీఎం రేవంత్ కు KTR| కేటీఆర్ సవాల్

Telangana| తెలంగాణ politics|రాజకీయాలలో మరోమారు heat|హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై BRS| బీఆర్ఎస్ WORKING PRESIDENT| వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమంపై ఎవరు ఎంత చేశారో ఓపెన్ డిబేట్‌కు సిద్ధమని ప్రకటించిన కేటీఆర్, రేవంత్ రెడ్డికి చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు SOMAJI GUDA| సోమాజీగూడ PRESS CLUB| ప్రెస్ క్లబ్‌లో ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి 72 గంటల |HOURS సమయం ఇస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి తగిన PREPERATION| ప్రిపరేషన్‌తో చర్చకు రావాలని స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై సీఎం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టిన కేటీఆర్, “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శూన్యం పెట్టింది. రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టే దిశగా ముందుకెళ్తోంది. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసిన వ్యక్తి అయితే, రేవంత్ రెడ్డి దానికి గుణపాఠమే చెప్పలేని నాయకుడు అని విమర్శించారు. రైతుల హక్కులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం కాదని, ఆయన కేంద్రంలోని చంద్రబాబు నాయుడు కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు, చంద్రబాబు పాలన సాగుతోంది. సీఎం కుర్చీలో రేవంత్ కూర్చొన్నా, మాటల వెనుక నడుస్తున్నది ఆంధ్ర పరిపాలనే అని అన్నారు. రేవంత్ రెడ్డి‌ను ‘పేటీఎం’ మాదిరిగా పేర్కొంటూ, పే-సీఎం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అందించిన ఉద్యోగాలను తానే ఇచ్చినట్లు మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

ఉద్యోగాలపై అసలైన చర్చకు రావాలంటే, అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య రేవంత్ సిద్ధంగా రావాలని కేటీఆర్ సవాలు విసిరారు. అలాగే, రైతు సమస్యలపై చింతమడక, కొండారెడ్డిపల్లె అయినా సరే.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. నిజం ఒప్పుకోని వాడిని నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారు. ఆయన మాటలకు గాను తెలంగాణ ప్రజలతో మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా, కేవలం వాగ్దానాలతోనే నిలిచిపోయిందని, నాలుగు వేల రూపాయల పెన్షన్, రూ.2,500 ఆర్థిక సహాయాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ కూడా గెలవలేని కాంగ్రెస్ ప్రభుత్వం వంద సీట్లు గెలవగలదా? అని ప్రశ్నించారు. వంద గెలవాలంటే ప్రజలు ఓట్లు వేయాలనేదే పెద్ద ప్రశ్నని అన్నారు.

రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని చెప్పే రేవంత్ బేసిన్ తెలియని వ్యక్తి. బెండకాయ, ఎరువుల గురించి కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, మత్స్యసంపదలో కేసీఆర్ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ నేతలు హారతులు పట్టి ఆంధ్రకు నీరు పంపారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News