Friday, April 10, 2026
26.7 C
Hyderabad

CHATTISGARH|ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్|ENCOUNTER మృతదేహాల|DEAD BODY విషయంలో PEACE|శాంతి కోఆర్డినేషన్ కమిటీ ఆవేదన

HUMAN RIGHTS|మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు

2025 మే 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మాడ్ ప్రాంతంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ ఘటన అనంతరం పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలు ఇప్పటివరకు వారి బంధువులకు అప్పగించకుండా అధికారులు ఆలస్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మృతుల విషయమై వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారు. మృతదేహాలను గుర్తించినప్పటికీ మే 24 నాటికీ కూడా వాటిని అప్పగించకపోవడాన్ని శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ప్రో. హరగోపాల్|PROF.HARAGOPAL, ప్రో. లక్ష్మణ్|PROF.LAKSHMAN, డా. ఎంఎఫ్ గోపీనాథ్|DR.MF.GOPINATH, కవిత శ్రీ వాత్సవ|KAVITHA SRIVASTAVA, క్రాంతి చైతన్య|KRANTHI CHAITANYA, మీనా కందసామి|MEENA KANDASAMI తీవ్రంగా ఖండించారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్|ADVOCATE GENERAL హైకోర్టు|HIGH COURTలో తెలిపిన నివేదిక ప్రకారం, మృతదేహాలను సురక్షితంగా భద్రపరిచినట్టు చెబుతుండగా, వాస్తవంగా అవి దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు అందుబాటులోకి రాకుండా చేయడంపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, మరణించిన వ్యక్తుల మానవ హక్కుల పరిరక్షణకు భంగం కలిగిందని కమిటీ సభ్యులు అన్నారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఈ సందర్భంగా శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఒక మృతదేహాన్ని ఖచ్చితంగా గుర్తించిన తరువాత కూడా బంధువులకు అప్పగించకుండా ఆలస్యం చేయడం అమానవీయ చర్య. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులకే భంగం,” అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం కూడా మృతులపై గౌరవంగా వ్యవహరించాలి. మరణించిన వారి మతాచారాలు, సంస్కృతి మేరకు వారి అంత్యక్రియలు జరపడం మానవతా ధర్మమని గుర్తు చేశారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

అంతేకాక, మృతుల బంధువులు, సహాయక సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు కూడా అధికారుల నుంచి బెదిరింపులకు గురవుతున్నారని కమిటీ సభ్యులు వెల్లడించారు. అధికారుల ప్రవర్తన కేవలం పరిపాలనా విఫలం మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘనకు తాలూకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మృతులపై గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఈ నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీ తమ డిమాండ్లు ప్రకటించింది:

1. ఇకపై మరింత ఆలస్యం లేకుండా మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించాలి.

2. మృతుల కుటుంబాలను బెదిరించే ప్రయత్నాలు నిలిపివేయాలి.

3. జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను పూర్తిగా పాటిస్తూ చర్యలు తీసుకోవాలి.

4. మృతదేహాల నిర్వహణలో తగిన అధికార ప్రోటోకాల్స్‌ను అనుసరించాలని కోరారు.

చివరగా, ఈ ఘటనకు బాధ్యత వహించి, మృతుల బంధువులకు పూర్తి గౌరవం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, హైకోర్టు సమక్షంలో ప్రభుత్వం స్పందించాలని శాంతి కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

TELUGU_ PRESS STATEMENT _Peace Co-Od Committee_BODIES

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News