Monday, August 3, 2026
31.5 C
Hyderabad

CHATTISGARH|ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్|ENCOUNTER మృతదేహాల|DEAD BODY విషయంలో PEACE|శాంతి కోఆర్డినేషన్ కమిటీ ఆవేదన

HUMAN RIGHTS|మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు

2025 మే 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మాడ్ ప్రాంతంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ ఘటన అనంతరం పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలు ఇప్పటివరకు వారి బంధువులకు అప్పగించకుండా అధికారులు ఆలస్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మృతుల విషయమై వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారు. మృతదేహాలను గుర్తించినప్పటికీ మే 24 నాటికీ కూడా వాటిని అప్పగించకపోవడాన్ని శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ప్రో. హరగోపాల్|PROF.HARAGOPAL, ప్రో. లక్ష్మణ్|PROF.LAKSHMAN, డా. ఎంఎఫ్ గోపీనాథ్|DR.MF.GOPINATH, కవిత శ్రీ వాత్సవ|KAVITHA SRIVASTAVA, క్రాంతి చైతన్య|KRANTHI CHAITANYA, మీనా కందసామి|MEENA KANDASAMI తీవ్రంగా ఖండించారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్|ADVOCATE GENERAL హైకోర్టు|HIGH COURTలో తెలిపిన నివేదిక ప్రకారం, మృతదేహాలను సురక్షితంగా భద్రపరిచినట్టు చెబుతుండగా, వాస్తవంగా అవి దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు అందుబాటులోకి రాకుండా చేయడంపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, మరణించిన వ్యక్తుల మానవ హక్కుల పరిరక్షణకు భంగం కలిగిందని కమిటీ సభ్యులు అన్నారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఈ సందర్భంగా శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఒక మృతదేహాన్ని ఖచ్చితంగా గుర్తించిన తరువాత కూడా బంధువులకు అప్పగించకుండా ఆలస్యం చేయడం అమానవీయ చర్య. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులకే భంగం,” అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం కూడా మృతులపై గౌరవంగా వ్యవహరించాలి. మరణించిన వారి మతాచారాలు, సంస్కృతి మేరకు వారి అంత్యక్రియలు జరపడం మానవతా ధర్మమని గుర్తు చేశారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

అంతేకాక, మృతుల బంధువులు, సహాయక సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు కూడా అధికారుల నుంచి బెదిరింపులకు గురవుతున్నారని కమిటీ సభ్యులు వెల్లడించారు. అధికారుల ప్రవర్తన కేవలం పరిపాలనా విఫలం మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘనకు తాలూకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మృతులపై గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఈ నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీ తమ డిమాండ్లు ప్రకటించింది:

1. ఇకపై మరింత ఆలస్యం లేకుండా మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించాలి.

2. మృతుల కుటుంబాలను బెదిరించే ప్రయత్నాలు నిలిపివేయాలి.

3. జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను పూర్తిగా పాటిస్తూ చర్యలు తీసుకోవాలి.

4. మృతదేహాల నిర్వహణలో తగిన అధికార ప్రోటోకాల్స్‌ను అనుసరించాలని కోరారు.

చివరగా, ఈ ఘటనకు బాధ్యత వహించి, మృతుల బంధువులకు పూర్తి గౌరవం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, హైకోర్టు సమక్షంలో ప్రభుత్వం స్పందించాలని శాంతి కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

TELUGU_ PRESS STATEMENT _Peace Co-Od Committee_BODIES

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News