బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి. ఈ వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు.
ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు
హనుమకొండలో గుండెపోటు
మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు
5రోజులు మృత్యువుతో పోరాటం
కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం
ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు
మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం
వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...
మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...
ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం--కృష్ణపక్షం
తిధి బ విదియ రాత్రి 09.03 వరకు
ఉపరి తదియ
నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు
ఉపరి శతభిషం
యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు
ఉపరి శోభ
కరణం తైతుల ఉదయం 08.40...
CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...
సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...
కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం--కృష్ణపక్షం
తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు
ఉపరి విదియ
నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు
ఉపరి ధనిష్ఠ
యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి
ఉపరి సౌభాగ్య
కరణం బాలవ ఉదయం 07.44...
సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....
ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది.
ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...
గురు పౌర్ణమి
శాకాంబరీ ఉత్సవం
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం--శుక్లపక్షం
తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి
పాడ్యమి
నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48
వరకు ఉపరి శ్రవణ
యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి
ఆయుష్మాన్
కరణం భద్ర ఉదయం...