బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు (కేటీఆర్) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై న్యాయవాదులతో సమావేశమై చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

