తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తో భేటీ అయి, జల సంబంధ సమస్యలపై చర్చించనున్నారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం-వసంత ఋతువు
చైత్రమాసం--శుక్ల పక్షం
తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు
ఉపరి త్రయోదశి
నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు
ఉపరి పుబ్బ
యోగం శూల సాయంత్రం 05.15 వరకు
ఉపరి గండ
కరణం బాలవ ఉదయం 07.34...
పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...
మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు
మేష రాశి
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...
ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం-వసంత ఋతువు
చైత్రమాసం--శుక్ల పక్షం
తిధి దశమి ఉదయం 10.27 వరకు
ఉపరి ఏకాదశి
నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24
వరకు ఉపరి ఆశ్లేష
యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు
ఉపరి ధృతి
కరణం గరజి ఉదయం 10.28...
వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...
ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం-వసంత ఋతువు
చైత్రమాసం--శుక్ల పక్షం
శ్రీరామనవమి
శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం
తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు
ఉపరి దశమి
నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34
వరకు ఉపరి పుష్యమి
యోగం అతిగండ రాత్రి 12.08 వరకు
ఉపరి సుకర్మ
కరణం కౌలవ మధ్యాహ్నం...
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...
భారత్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...