హాజరయ్యే ముందు Harishrao|హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Telangana| తెలంగాణలో రాజకీయ దుమారం సృష్టించిన Kaleshwaram కాళేశ్వరం Lift| లిఫ్ట్ Irrigation| ఇరిగేషన్ Project| ప్రాజెక్ట్ విచారణలో భాగంగా, ఈ రోజు Ex| మాజీ Minister| మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు Hyderabad| హైదరాబాద్లోని కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి బయలుదేరారు. ఆయన కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మేము అధికారంలో లేము. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మాత్రమే సమాధానాలు ఇస్తాం. అయితే న్యాయవ్యవస్థ, చట్టం, రాజ్యాంగ వ్యవస్థలపై మాకు, మా బీఆర్ఎస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉందన్నారు. అందుకే కమిషన్ ముందు హాజరై అడిగే అన్ని ప్రశ్నలకు సమగ్రంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రతిదీ ప్రతీకారంగా చూడకూడదు అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన సమయంలో, వారిపై అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యం నీటి హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకూడదని, ఇది ప్రజలకు మేలు చేయదని హితవు పలికారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్న నమ్మకం తమకు ఉందని, దైవంపై కూడా పూర్తి భరోసా ఉందని హరీష్ రావు అన్నారు.